మహాత్మా గాంధీ జయంతి ఘనంగా జరిపారు

Published: Monday October 03, 2022
ఈరోజు జాతి పీత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా యాచారం మండల కేంద్రంలోని యాచారం గ్రామపంచాయతీ లో ఎంపీపీ కొప్పుసుకన్య బాషా  పూలమాల వేసి ఘననివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమంలో యాచారం సర్పంచ్ శ్రీధర్ రెడ్డి. ఉప సర్పంచ్, వార్డు సభ్యులు  గ్రామ పంచాయతీ సిబ్బంది. 
 
 
 
Attachments area