చలో ఢిల్లీ కార్యక్రమన్ని విజయవంతం చేయండి

Published: Wednesday December 08, 2021

కోరుట్ల, డిసెంబరు 07 (ప్రజాపాలన ప్రతినిధి) : మాదిగల వర్గీకరణపై డిసెంబరు 13,14 తేదీన న్యూఢిల్లీలో జరగబోయే ధర్నాను విజయవంతం చేయాలని కోరుట్ల నియోజవర్గ యూత్ నాయకులు కుంటల వికాస్ తెలిపారు. అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు నీ పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టాలని అయన డిమాండ్ చేశారు.