చలో ఢిల్లీ కార్యక్రమన్ని విజయవంతం చేయండి
Published: Wednesday December 08, 2021
కోరుట్ల, డిసెంబరు 07 (ప్రజాపాలన ప్రతినిధి) : మాదిగల వర్గీకరణపై డిసెంబరు 13,14 తేదీన న్యూఢిల్లీలో జరగబోయే ధర్నాను విజయవంతం చేయాలని కోరుట్ల నియోజవర్గ యూత్ నాయకులు కుంటల వికాస్ తెలిపారు. అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు నీ పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టాలని అయన డిమాండ్ చేశారు.
Share this on your social network: