మంత్రి మల్లారెడ్డికి స్వాగతం పలికిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి

Published: Thursday July 14, 2022
మేడిపల్లి, జూలై13 (ప్రజాపాలన ప్రతినిధి) 

విదేశీ పర్యటనా ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన తెలంగాణ రాష్ట్రకార్మిక, ఉపాధి శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డికి హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో   

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ జక్కవెంకట్ రెడ్డి ,25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి, మరియు 2వ డివిజన్ కార్పొరేటర్ సుభాష్ నాయక్, టీఆర్ఎస్  నాయకులు బండారు రవిందర్, ఈశ్వర్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి,మనోరంజన్ రెడ్డి లు మంత్రి మల్లారెడ్డికి ఘన స్వాగతం పలికారు.