ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మల్లెలమడుగు గ్రామ పంచాయతీ ఎస్సీ కాలని లో కత్ర
Published: Wednesday November 09, 2022
ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మల్లెలమడుగు గ్రామ పంచాయతీ ఎస్సీ కాలని లో కత్రం వెంకటేశ్వర్లు గత కొన్ని రోజులు క్రితం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ & ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వైద్యం ఖర్చులకు దాదాపు లక్ష రూపాయకు అవ్వడం తో బాధితులు అశ్వాపురం మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ కి తెలియజేయగా వెంటనే స్థానిక శాసనసభ్యులు రేగా కాంతారావు దృష్టికి తీసుకువెళ్లడంతో వారు వెంటనే స్పందించి 48 గంటలలో ముఖ్యమంత్రి సహాయక నిధి సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి రూపంలో 94,000/_ రు విలువగల చెక్కును బాధితులకు అందజేయడం తో బాధితులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి & స్థానిక శాసనసభ్యులు రేగా కాంతారావు కీ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది .
"ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సూదిరెడ్డి సులక్షణ,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,నియోజవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెన్న అశోక్ కుమార్,మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి,మండల పార్టీ ప్రచారా కార్యదర్శి గడకారి రామకృష్ణ,సీనియర్ నాయకులు చిలక వెంకటరమయ్య,చంచ్చు రామూర్తి,మండల మైనార్టీ సెల్ కమిటీ అధ్యక్షులు SK నయీమ్,మండల యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ,యువజన విభాగం ప్రచార కార్యదర్శి జూపెల్లి కిరణ్,నాయకులు దారావత్ సోమ్లా, శాంసన్,మేకల భాస్కర్, తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this on your social network: