గర్భిణీలకు పోషకాహారంపై అవగాహన

Published: Friday March 19, 2021

వలిగొండ ప్రజాపాలన మండల పరిధిలోని వేములకొండ అంగన్ వాడి కేంద్రంలో గురువారం గర్భిణీ స్త్రీలకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భముగా సూపర్ వైజర్ టి శోభారాణి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు మంచి పొషకాహారం తీసుకొన్నట్లయితే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా ఉంటుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్లు యం వెంకటేశ్వరమ్మ, ఎన్ ఆగమ్మ, పి సువర్ణ, గర్భిణీలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.