ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

Published: Wednesday June 02, 2021
సంగారెడ్డి జిల్లా, ప్రజాపాలన ప్రతినిధి : జిన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం లో చేరేందుకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ నాగరాణి ఓ ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొదటి సంవత్సరనికి గాను జిన్నారం ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైయ్యాయని, పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.