రైతులకు 24గంటలు ఉచిత ఇద్యుత్, కోతలు లేకుండా ఇవ్వాలి, రైతులకు అండగా బీజేపీ

Published: Friday April 01, 2022
మధిర మార్చి 30 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు బీజేపీ పట్టణ కమిటీ అధ్యర్యంలో, తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది,తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24గంటలు ఉచిత కరెంట్, ఇవ్వకుండా రోజుకు కేవలం 5, 6, గంటల కరెంట్, మాత్రమే ఇస్తూ రైతులు, పంట చేతికి వచ్చే సమయంలో, కరెంట్ కోతలు పెట్టి, రైతులను ఇబ్బంది పెడుతుంది, రైతుకు నాణ్యమైన ఇద్యుత్, 24 గంటలు ఉచితంగా ఇవ్వాలని డిమేండ్ చేస్తూ, బీజేపీ పట్టణ కమిటీ అధ్యర్యంలో స్థానిక తహసీల్దార్ గార్కి మెమోరాండం ఇవ్వటం జరిగింది, 24 గంటలు రైతులకు ఉచిత ఇద్యుత్ కోసం బీజేపీ నిరంత్రం పోరాటం చేస్తుంది, ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు, పాపట్ల రమేష్, బీజేపీ జిల్లా కార్యదర్శి, చిలువేరు సాంబశివరావు, మండలం ఇంచార్జ్, రామిశెట్టి నాగేశ్వరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, కుంచం కృష్ణారావు, బీజేపీ సీనియర్ నాయకులు, Dvn సోమేశ్వరావు, కనపర్తి ప్రకాష్, పట్టణ ప్రధాన కార్యదర్శులు, పగడాల నాగేంద్ర బాబు, బియ్యవరపు రామకృష్ణ, ఉపాధ్యక్షులు, మాదిరాజ్ సాయిరాం, మైనారిటీ మోర్చా, అధ్యక్షులు md గౌస్, నండ్రు పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు.