కిషోర్ కుమార్ ఆదేశాలు మేరకు కార్యక్రమాలు

Published: Tuesday December 07, 2021
మధిర డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో మండలంలో వివిధ గ్రామాలమొదటిగా అంబేద్కర్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు లు రిటైర్డ్ ఎం డి ఓ దొంత మాల మురహరి దేవంభట్ల శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ నాయకులు ఎస్.కె మస్తాన్ భాష యువజన నాయకులు శ్రీనాథ్ దళిత విభాగం నాయకులు అంబేద్కర్ రిస్ట్ జోనాతన్ మహిళా నాయకురాలు గద్దల లలిత గద్దల శ్రీను నరసింహారావు వైద్య ఆరోగ్య సిబ్బంది డాక్టర్ శ్రీమతి మనోహరి తదితరులు పాల్గొన్నారు అనంతరం డాక్టర్ వసంత్ మ్మ మానసిక సేవ సదనంలో మానసిక వికలాంగులకు రొట్టెలు ఫలాలు పంపిణీ చేసినారు అనంతరం మేడిపల్లి గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు మరియు అనంతరం రాయపట్నం గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మడిపల్లి మరియు రాయపట్నం గ్రామాల్లో అనారోగ్యంతో ఉన్న వారిని పరామర్శించి వారికి పళ్ళు రొట్టెలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైయస్సార్ తెలంగాణ నాయకుల దొంత మాల మురహరి రిటైర్డ్ ఎం డి ఓ దేవంభట్ల శ్రీనివాస శాస్త్రి మైనార్టీ నాయకులు మస్తాన్ భాష ఎస్.కె శ్రీనాథ్ అంబేద్కర్ లిస్ట్ మరియు యు.ఎస్.ఎ విభాగం నాయకులు జోనాతన్ అంబేద్కర్ యువజన విభాగం నాయకులు గద్దల లలిత గద్దల శ్రీను సైదులు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు