పలు శుభకార్యాలకు హాజరైన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Monday April 05, 2021

మధిర, ఏప్రిల్ 04, ప్రజాపాలన ప్రతినిధి : నాలుగో తేదీ ఏప్రి లే మధిర మున్సిపాలిటీ పరిధిలోని మైలా రాము రాజేశ్వరి కుమార్తెల ఓ నీల అలంకరణ వేడుకకు హాజరయ్యి ఆశీర్వదించారు మధిర రూరల్ పరిధిలో కాజీ పురం మాజీ సర్పంచ్ నజీర్ గారి అన్న కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, పట్టణ కార్యదర్శి అరిగ శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, పార్టీ ముఖ్య నాయకులు కరివేద సుధాకర్, మల్లాది వాసు, బోనకల్లు రైతు సమన్వయ సమితి సభ్యులు మంకెన రమేష్, రావూరి రాము, చావా రవి  మొదలగు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు