*విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మల్లు నందిని విక్రమార్క మధిర జనవరి 27 ప్రజాపాలన ప్రత

Published: Saturday January 28, 2023
మధిర పట్టణంలో గీతా మందిర్లో వినాయక, శ్రీ రాధాకృష్ణులు, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుచున్నది ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క*సతీమణి *మల్లు నందిని విక్రమార్క*హాజరయ్యి పూజలు నిర్వహించారు.దేవాలయ అర్చకులు మంత్రోచ్ఛారణతో స్వాగతం పలికారు. దేవాలయ కమిటీ చైర్మన్ కర్లపూడి వాసు నందిని విక్రమార్క కి శాలువా కప్పి సత్కరించారుఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు *ధారా బాలరాజు* మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు *అద్దంకి రవికుమార్* మండల బీసీ సెల్ అధ్యక్షుడు *చిలువేరు బుచ్చి రామయ్య* పట్టణ కాంగ్రెస్ నాయకులు *షేక్ జహంగీర్, ఆదిమూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రి మైలవరపు, శ్రీలక్ష్మి* మొదలగు వారు పాల్గొన్నారు