ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 20 ప్రజాపాలన ప్రతినిధి *సీఎం సహాయనిధి నిరుపేదల పాలిట వరం 1,50,000 రూపాయల ఎల

Published: Saturday January 21, 2023

ఇబ్రహీంపట్నం క్యాంప్ ఆఫీసులో ఉప్పరిగూడ గ్రామానికి చెందిన నరాల జంగయ్య గారికి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిచొరవతో 1,50,000 రూపాయల ఎల్ ఓ సి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బూడిద నర్సింహారెడ్డి తెరాస నాయకులు నరాల మల్లేష్ మడుపు గోపాల్ నరుకుడి శ్రీనివాస్ పాల్గొన్నారు,