ఉప్పల్లో ఘనంగా మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలు

Published: Monday October 03, 2022
మేడిపల్లి, అక్టోబర్2 (ప్రజాపాలన ప్రతినిధి)

ఉప్పల్ మున్సిపల్ సర్కిల్  కార్యాలయంలో మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి.ఈ కార్యక్రమంలో ఉప్పల్ డిసి అరుణకుమారి, ఈఈ నాగేందర్, కార్పొరేటర్లు బన్నల గీత ప్రవీణ్ ముదిరాజ్ ,కక్కిరేణి చేతన హరీష్, బండారు శ్రీవాణి వెంకటరావు, రజిత పరమేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, బాన్నలా ప్రవీణ్ ముదిరాజ్,  గరిక సుధాకర్, పల్లే నరసింగరావు, చింతల నరసింహారెడ్డి,గోరిగే ఐలేశ్ , మల్లేష్, మున్సిపల్ అధికారులు సిబ్బంది టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.