కౌన్సిలర్ ముత్తవరపు రాణికి నివాళులర్పించిన మండల పట్టణ టిఆర్ఎస్ నాయకులు

Published: Friday September 16, 2022
మధిర సెప్టెంబర్ 15 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు మండల పట్టణ టిఆర్ఎస్ నాయకులుటిఆర్ఎస్ కౌన్సిలర్ ముతవరపు రాణి ఇటీవల
గుండెపోటుతో మరణించగా ఈరోజు జరుగుతున్న దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌన్సిలర్ ప్రజలతో సంబంధాలతో పెట్టుకున్నన ప్రజా నాయకురాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం భద్రయ్య, పట్టణ అధ్యక్షులు  కనుమూరు వెంకటేశ్వరావు, జిల్లేపల్లి బాబురావు, బొగ్గులు భాస్కర్ రెడ్డి, మేడికొండ కిరణ్, గద్దల రాజా, పరిష శ్రీనివాసరావు, ఐలూరి ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.