12℅ రిజర్వేషన్లు గిరిజనులకు కల్పించాలని తహశీల్దార్ కు బిజెపి వినతి

Published: Thursday May 19, 2022

జన్నారం రూరల్, మే 18, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల బిజెపి గిరిజన మోర్చ ఆధ్వర్యంలో గిరిజనులకు 12%  శాతం రిజర్వేషన్లు కల్పించాలని తాహసిల్థార్ ఇట్యాల కిషన్ కు బిజేపి మండల అధ్యక్షుడు గోలి చందు బుధవారం వినతిపత్రం ఇవ్వడం జరిగింది, ఈ  సందర్భంగా అయన  మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ మోసపూరిత హామీ ఇచ్చిన కేసీఆర్ వెంటనే గిరిజనులకు 12% శాతం రిజర్వేషన్లు కల్పించాలని అయన సూచించారు, ఈ కార్యాక్రమంలో బిజేపి మండల శాఖ నాయకులు, జిల్లా యూవమేర్చ బిజేవైఎం నాయకులు, జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు