డాక్టర్ వసంతమ్మగారి సేవా సదనము మానసిక దివ్యాంగుల అన్న వితరణ

Published: Wednesday April 06, 2022
మధిర ఏప్రిల్ 5 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడుకర్తిశేషులు కోమటిడి రంగారావు వర్ధంతి సందర్భంగా వారి కూతురు. అల్లుడు వేగినేటి శ్రీ వాణి ప్రసాద్ సహకారంతో వారి కుమారుడు కోమటి డి నరసింహారావు నాగ కళ్యాణి కోమటిడి శ్రీనివాసరావు జ్యోతికృష్ణ సేవ సదనం మానసిక దివ్యాంగులకు అన్న వితరణ చేశారు ఈ అన్న వితరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మధిర ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి ఈ అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ మానసిక దివ్యాంగులకు సమాజం లో అన్నిటి కంటే వెనకబడిన వర్గం లోఉన్న వాళ్లను గుర్తించి వాటిలో ఉన్న నైపుణ్యాలనువెలికితీసి వారిలో ఆత్మవిశ్వాసం పెంచి స్వశక్తితో జీవించుటకు సమాజంలో ప్రతి ఒక్కరు చేయూత అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ కె షీలారాము గారు మాట్లాడుతూ మానసిక దివ్యాంగులకు అన్న వితరణ చేసిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు