మునుగోడు నియోజకవర్గం ఇబ్రహీంపట్నం నియోజవర్గం నుండి భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు రే

Published: Monday September 19, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 18 ప్రజాపాలన ప్రతినిధి మునుగోడు, ఇబ్రహీంపట్నం నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరిన పలువురు.తెరాస, సీపీఐ, సీపీఎం నుంచి కాంగ్రెస్ లో చేరిన 300 మంది యువత.
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి నీరు కారుస్తుందని రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలు పై నిరంతరం పనిచేస్తుందని టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం పార్టీ లు కాంగ్రెస్ పార్టీలోకి  వలసలు అవుతున్నాయని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
టీఆరెస్, బీజేపీ అధికారంలోకి వచ్చాక స్థానిక నాయకులంటే  టిఆర్ఎస్ పార్టీ  పైరవి కార్లు ఎక్కువయ్యారని ఉన్నవి ఉన్న భూములన్ని కాజేస్తున్నారు  టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వలసలు వస్తున్నారు  మునుగోడు లో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా కృషి చేస్తుందని మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు.