ఎమ్మెల్సీ ఎన్నికలకు వామపక్షాలు ప్రచారం
Published: Friday March 05, 2021
మధిర, మార్చి 4, ప్రజాపాలన ప్రతినిధి: ఖమ్మం నల్లగొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వామపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థి జయసారధి రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం బొమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రచారం నిర్వహిస్తున్న AISF ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మడుపల్లి లక్ష్మణ్ ఇటికల రామకృష్ణ జిల్లా సహాయ కార్యదర్శి సుభాని జిల్లా ఉపాధ్యక్షులు జై జిల్లా కార్యవర్గ సభ్యులు తుపతి కౌశిక్ ఉస్మాన్ శ్రావణి ప్రియాంక స్వాతి తదితరులు ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
Share this on your social network: