ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 4 ప్రజాపాలన ప్రతినిధి *అగపల్లి గ్రామం మనవసేవ అనాథ ఆశ్రమంలో అనాథలకు అ
Published: Thursday January 05, 2023
మంచాల మండలం అగపల్లి గ్రామంలో ఉన్న మానవ సేవ అనాథ ఆశ్రమంలో అరుట్ల గ్రామానికి చెందిన పూజారి బుగ్గరాములు.ముదిరాజ్ లలిత దంపతులు తమ పిల్లలతో కలిసి అనాథలకు ఒక పూట అన్నదానం చేసి పండ్లు పంపిణీ చేసి తామే స్వయంగా అనాథలకు పండ్లు తినిపించి తమ మానవత్వాని చాటుకున్నారు ఈ సందర్భంగా పూజారి బుగ్గరాములు.ముదిరాజ్ మాట్లాడుతూ అనాథలకు అన్నదానం చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది అన్నారు నేను నగరంలో కారు డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాను నాకు నెలకు వచ్చే జీతంలో ఎంతో నాకు తోచినా సహాయం అనాథ ఆశ్రమానికి ఎల్లపుడు ఇస్తాను అన్నారు డబ్బులు ఉన్న దాతలు ముందుకు వచ్చి అగపల్లి గ్రామంలో ఉన్న అనాథ ఆశ్రమానికి తమ వంతు సహాయం చేసి అనాథలకు అండగా ఉండి మానవత్వం చటాలి అన్నారు దిక్కుమెక్కు లేని అనాథలకు నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చి మనసేవ అనాథ ఆశ్రమాని నడిపిస్తున్న ఆశ్రమం యజమాని అనిల్ కు అనాథలకు దగ్గర ఉండి సేవలు చేసున్న మధు కు పూజారి బుగ్గరాములు ముదిరాజ్. ప్రత్యేక అభినందనలు తెలిపారు*
Share this on your social network: