అభినయ ఆర్ట్స్ వారిచే తిరుపతిలో పౌరాణిక పద్య నాటక పోటీలు

Published: Wednesday February 17, 2021
ఖమ్మం జిల్లా నుండి పుతుంబాక శ్రీ క్రీష్ణ ప్రాసాద్, కురుచేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లానుండి నాటక పోటీలకు సమాయత్తం అవుతున్న జిల్లా కళాకారులు T నరసింహారావు రచించిన కౌసల్య సుప్రజా రామా నాటకాన్ని రిహార్సల్స్ చేస్తున్న కళాకారులు.ఈ రిహార్సల్స్ బంజారా కాలనీలో పద్మావతి వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరుగుతున్నవి. ఈ కార్యక్రమంలో నాటకరంగం ప్రముఖులు పుతుంబాక శ్రీ క్రిష్ణప్రసాద్, కురుచేటి సత్యనారాయణ, t నరిసింహ రావు, ఏటూరి హరినాధ్, p చెన్నారావు, P.రోసాయచౌదరీలు పాల్గొంటున్నారు.