బచ్చలకూరి ఆధ్వర్యంలో నేలకొండపల్లిలో స్వర్గీయ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డ

Published: Saturday September 03, 2022

 

పాలేరు సెప్టెంబర్ 2 ప్రజా పాలన ప్రతినిధి 
 నేలకొండపల్లి మండల కేంద్రంలో ఈరోజు మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గం సేవాదళ్ అధ్యక్షులు బచ్చలుకు  నాగరాజు ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్న రోగులకు  పాలు బ్రెడ్ ఫ్రూట్స్  పంపిణీ చేశారు అనంతరం నాగరాజు మాట్లాడుతూ
 పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చిన ఘనత ఒక్క రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందని  ప్రజలు రకరకాలుగా జబ్బులు వచ్చిన రోడ్డుపై యాక్సిడెంట్ అయినా గుండెపోటు వచ్చిన కిడ్నీ స్టోన్స్ కానీ లివర్ క్యాన్సర్ గాని కాళ్లు ఎరిగిన చేతులు ఎరిగిన మనిషికి ఏ జబ్బు వచ్చినా 108 ద్వారా మరియు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందించిన ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు
ఈ కార్యక్రమంలో 
నేలకొండపల్లి మండల మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రేగురి వాసవి, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రీపోతుల అంజని, పార్టీ నాయకులు. బోయిన వేణు, దోసపాటి శేఖర్,
 తదితరులు పాల్గొన్నారు
 
 
 

పాలేరు సెప్టెంబర్ 2 ప్రజా పాలన ప్రతినిధి