శ్రీ మృత్యుంజయ స్వామి వారి దేవస్థానం, శివాలయం దాతల సహకారంతో అన్నదానం

Published: Tuesday April 12, 2022
మధిర ఏప్రిల్ 11 ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు రెండవ కాశీగా పిలవబడుతూ మృత్యుంజయ దేవాలయంలో దాతల సహకారంతో ప్రతి సోమవారం శివాలయం నందు అన్నదానం జరుగును అన్నప్రసాద వితరణ చేసినారు తాత చావా రాజేశ్వరి కుమారుడు శ్రీధర్ చీమకుర్తి కృష్ణ ధర్మపత్ని నిర్మల ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ శివాలయంలో అన్నదాన చేయటంవల్ల స్వామి కృప దీవెనలు ఉంటాయని అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అన్న దానం చేయడం వల్ల స్వామివారి కృప  ఉంటాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో, ధర్మ కర్తలు, దాతలు, భక్తులు మైనీడి జగన్ మోహన్ రావు, దేవస్థానం సిబ్బంది రాధా, పూజారులు రాయప్రోలు వెంకట సత్యనారాయణ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు