4లక్షల రూ. ముఖ్యమంత్రి సహాయనిధి LOCలను అందజేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

Published: Wednesday August 11, 2021
ఇబ్రహీంపట్నం తేదీ ఆగస్టు 10 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రజలకు ఆపదలో ఉన్నా వారికీ ప్రభుత్వ పథకాలు అండగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ, కోహెడకి చెందిన జెనిగె సతీష్ మరియు జెనిగె సోములు కు అనారోగ్యంతో బాధపడగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 3,00,000 (మూడు లక్షల) రూపాయల మరియు 1,00,000 (1లక్ష) రూపాయల LOC లను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరిగింది. కార్యక్రమంలోోో తదితరులు పాల్గొన్నారు