కరోనా నిబంధనలు పాటిస్తూ ఎమ్మెల్యే కారేక్రమాలు ఆపాలి - ఎమ్మార్పీఎస్ డిమాండ్
Published: Tuesday May 25, 2021
జగిత్యాల, మే 24 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కరోనా నిబంధనాలు పాటిస్తూ కారేక్రమాలు ఆపాలని లేకుంటే కరీనాను పెంచి పొసించడమే అని జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు దుమాల గంగారాం మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. భూమి పూజలు శంకుస్థాపన చెక్కుల పంపిణీలు ఆపాలని ఎమ్మెల్యేకు సూచించారు. కరోనా నిబంధనాలు ఉల్లంఘిస్తున్న వారికి మార్గదర్శకుడు కావాలని ఎమ్మెల్యేకు తెలియజేశారు.
Share this on your social network: