శ్రీ మృత్యుంజయ స్వామి వారి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం

Published: Tuesday March 16, 2021
మధిర, మార్చి 15, ప్రజాపాలన ప్రతినిధి ప్రతి సోమవారం ఉదయం గం.11-30 ని.లకు దాత శివాలయం ధర్మకర్త శ్రీ పబ్బతి రమేష్ ఈ సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా మొదటి సోమవారం అన్నదాన కార్యక్రమం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు అన్నదానం జరుగును. ఈరోజు అన్నదాతలు పబ్బతి రమేష్ గారు ధర్మపత్ని రాజేశ్వరి, కుమారుడు రామచంద్ర మణికంఠ, అంగడాల కృష్ణ ధర్మపత్ని ఆలయ పూజారి సత్యనారాయణ తిరుపతమ్మ, గోపి ప్రసాద్, యేసాల కాశమ్మ. ఈ ఓ పెద్ది సత్యనారాయణ గారు, ఆలయ చైర్మన్ శ్రీ వంకాయలపాటి నాగేశ్వరరావు మరియు కమిటీ మెంబర్స్, ఆలయ గుమస్తా రాధా గారు తదితరులు పాల్గొన్నా