పల్లె ప్రగతి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ రాజు
Published: Wednesday June 15, 2022
ఇబ్రహీంపట్నం జూన్ తేది 14 ప్రజాపాలన ప్రతినిధిమంగళవారం రోజున 5వ విడతపల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగాయాచారం మండల పరిధిలోని నల్లవేల్లి గ్రామ సర్పంచ్ దేరంగుల రాజు అద్వర్యంలో
పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం పనులను పరిశీలించిన ఎంపీపీ కొప్పు సుకన్య భాషా , ఎంపిడివో విజయలక్ష్మి, ఎంపీఓ ఉమారని, సర్పంచు దేరంగుల రాజు ఎంపిటిసి లక్ష్మీ పతిగౌడ్ , ఉపాసర్పంచ్ వినోద్ పంచాయితి కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తడి, పొడి చెత్త సేకరణ,ఇంకుడుగుంతలు పరిశుభ్రత పరిరక్షణ, అభివృద్ధిపై మాట్లాడడం జరిగింది
Share this on your social network: