ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు బయలుదేరిన బిజెపి శ్రేణులు

Published: Friday May 27, 2022
మేడిపల్లి, మే 26 (ప్రజాపాలన ప్రతినిధి)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్లో జరిగే ది దశాబ్ది ఉత్సవాలలో పాల్గొనడానికి వస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు తెలంగాణ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ సూచన మేరకు రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు బండారు వెంకట్ రావు  ఆధ్వర్యంలో రామంతపూర్ డివిజన్ నుండి బిజెపి కార్యకర్తలు భారీగా తరలి వెళ్లి నరేంద్ర మోడీ స్వాగత సభలో పాల్గొనడం  జరిగినది. స్వాగత సభకు బయలుదేరి వెళ్లిన వారిలో రామంతపూర్ కార్పొరేటర్  బండారు శ్రీవాణి వెంకట్ రావు, తాళ్ల బాలకృష్ణ, సంకూరీ కుమారస్వామి, వులుగొండ నారాయణ దాసు, రేవు నరసింహ కురుమ, వేముల తిరుపతయ్య, పడిగం నాగేష్, వేముల వెంకట్ రెడ్డి, ఇళ్ళిటం నరసింహారెడ్డి, పర్రీ శ్రీనివాస్, శైలేందర్, కంద కట్ల దయానంద్ రెడ్డి, నాసు సతీష్, పేరిక బద్రీనాథ్, గంట పాక మాణిక్యం, నాగేష్ గుప్త, వంగాల సంతోష్ గుప్తా, మామిండ్ల సుధాకర్ యాదవ్, వీణ, కీర్తి తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area