ప్రజా పాలనా న్యూస్ :
Published: Friday December 30, 2022
9 డిసెంబర్ పూడూర్ మండలం లో పూడూర్ గ్రామం లో రోడ్డు పూర్తిగా కంకరతో నిండిపోయింది మండలాని కి వచ్చే ప్రజలు మరియు ఆఫీసర్స్ చాల ఇబ్బంది వ్యక్తపరుస్తున్నారు అంతే కాక కనీసం రోజుకు ముగ్గురు లేదా నల్గురు రోడ్డు పైన కింద పడుతున్నారు విషయం ఏంటి అంటే రోడ్డు సాంక్షన్ అయ్యినప్పటికి రోడుపనులు ప్రారంభించక పోవడం నిడ్డురం రోడ్డు మధ్యలో బ్రిజ్జి ఏ సమయమో ఏమో అన్నట్టుగా ఉంది ఆటో వాళ్ళు భయం భయం తో బిర్జ్జి వద్ద ఆటో నడపడం జరుగుతుంది అంతేకాకుండా పేరుగాంచిన దామగుడం దేవస్తానం కు మట్టి రోడ్డు బక్తులు ప్రతి రోజు వస్తున్నారు అయితే అట్టి మట్టి రోడ్డు పైన భక్తులు ఇబ్బంది పడుతున్నారు గనుక అధికారులు పట్టించుకోవటం లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు.
Share this on your social network: