గణనాథుడికి పూజలు నిర్వహించారు

Published: Monday September 12, 2022

 ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 11 ప్రజాపాలన ప్రతినిధి 

ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని ఉప్పరిగూడ గ్రామంలో ని నేతాజీ యూత్ , ఛత్రపతి శివాజి యూత్ , మరియు ఫ్రెండ్స్ యూత్ అదర్యంలో ప్రతిష్టిచ్చిన వినాయకుల మండపల దగ్గర ఈ రోజు రాత్రి 8-30 నిమిషాలకు పూజ కార్యక్రమం లో పాల్గొన్న బుట్టి మహేందర్ అరుంధ ముదిరాజ్ , బూడిద లక్ష్మారెడ్డి సత్తమ్మ దంపతులు మరియు బూడిద జంగారెడ్డి , బూడిద తిరుమల్ రెడ్డి పాల్గొనడం జరిగింద