సర్వసభ్య సమావేశానికి పూర్తిస్థాయిలో హాజరుకాని ప్రజాప్రతినిధులు

Published: Saturday September 24, 2022

అధికారులు. చేవెళ్ల, సెప్టెంబర్ 23 ( ప్రజా పాలన) చేవెళ్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశని నిర్వహించారు. సర్వసభ్య సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచ్లు తమ సమస్యలను పరిష్కరించాలని అధికారుల దృష్టికి, ఎన్నిసార్లు తీసుకెళ్లిన సంబంధిత అధికారు