సర్వసభ్య సమావేశానికి పూర్తిస్థాయిలో హాజరుకాని ప్రజాప్రతినిధులు
Published: Saturday September 24, 2022
అధికారులు. చేవెళ్ల, సెప్టెంబర్ 23 ( ప్రజా పాలన) చేవెళ్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశని నిర్వహించారు. సర్వసభ్య సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచ్లు తమ సమస్యలను పరిష్కరించాలని అధికారుల దృష్టికి, ఎన్నిసార్లు తీసుకెళ్లిన సంబంధిత అధికారు
Share this on your social network: