ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి *డివైఎఫ్ఐ మంచాల మండల కమిటీ ఆధ్వర్యంలో మంచాల మం
Published: Friday February 03, 2023
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ మంచాల మండల కమిటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో డివిఎం కి మండలంలో పలు గ్రామాలకు సరిపడా బస్సులు సరైన సమయంలో నడిపించాలి అని డివైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి సిలివేరు రాజు మంచాల మండల డివైఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, స్వామి అన్నారు. కరోనా కంటే ముందే చాలా గ్రామాల్లో బస్సుల సమస్య ఉండేది కరోనా పేరుతొ చాలా బస్సులు తగ్గించడం వల్ల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు లెనిన్, హాఫిజ్, ప్రభాకర్, రాఘవేంద్ర, నితిన్ పాల్గొన్నారు,
Share this on your social network: