ఘనంగా క్షయ వ్యాదిపై ప్రదర్శన
Published: Thursday March 25, 2021
మధిర మార్చి 25 ప్రజాపాలన ప్రతినిధి : మధిర ప్రభుత్వహాస్పిటల్ నందు ప్రపంచ టీబీ డే సందర్బంగా phc ఇంచార్జి వైద్యాధికారిణి dr.పుష్పలత, దెందుకూరు మరియు సివిల్ హాస్పిటల్మధిర వైద్యులు dr.కనకపూడి అనిల్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో టీబీ ఛార్ట్స్ సంపూర్ణ అవగాహన నిమిత్తం చేపట్టారు. మరియు ప్రతి పారా మెడికల్ సిబ్బంది టీబీ రహిత సమాజం కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో phc దెందుకూరు పారామెడికల్ సిబ్బంది, మధిర సివిల్ హాస్పిటల్ సిబ్బంది, మధిర టీబీ యూనిట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: