తెరాస ప్రభుత్వం వైపల్యాలపై పోరాటం చేయాలి బిజెపి పార్టీ మధిర డిసెంబర్ 2 ప్రజాపాలన ప్రతినిధి మ

Published: Saturday December 03, 2022
ఈసమావేశంలోఈసందర్భంగా,నాయకులు మాట్లాడుతు, రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని,బూత్ కమిటీలు పూర్తిస్థాయిలో వేయాలి అని,
శక్తి కేంద్ర ఇంచార్జ్ లకు చూచించటం జరిగింది,మధిర మున్సిపాలిటీలో సమస్యలపై పోరాటం చేయాలన్నీ,నిత్యం వార్డులల్లో తిరుగుతూ సమస్యలు తెల్సుకుంటు, వాటి పరిస్కారం కోసం, అధికారుల దృష్టికి తీసుకోని వెళ్ళాలి అని,
ప్రజల ఓట్లుతో గెలిసి పని చెయ్యని వార్డు కౌన్సిలర్లన్ ప్రశ్నిచాలని, తెరాస పార్టీ వైపల్యాలను ఎండాకాట్టాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయటం జరిగింది,ఈ సమావేశంలో కొన్ని రాజకీయ తీర్మానాలు ఏమోదించటం జరిగింది,ఈ కార్యక్రమంలో ముఖ్యలుగా మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరావు, రాష్ట్ర దళితమోర్చ కార్యదర్శి పెరుమాళ్లపల్లి విజయరాజు, బిజెపి జిల్లా కార్యదర్శి చిలివేరు సాంబశివరావు, జిల్లా అధికారప్రతినిధి రామిశెట్టి నాగేశ్వరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కుంచం కృష్ణారావు, సీనియర్ నాయకులు దోసపాటి వెంకట నాగ సోమేశ్వరావు,కొప్పురావూరి రామయోగేశ్వరావు,బిజెపి రూరల్ మండల ఉపాధ్యక్షులు పెరుమాళ్లపల్లి మోహనరావు,బిజెపి నాయకులు కనపర్తి ప్రకాష్, రమేష్, రవీంద్ర, జానీ మియా,తదితరులు పాల్గొన్నారు.