కార్యకర్తలకు అండగా ఉంటా

Published: Wednesday January 12, 2022
వైయస్ షర్మిల పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ దొంతమాల కిషోర్
మధిరజనవరి 11 ప్రజాపాలన ప్రతినిధి ఎర్రుపాలెం మండలం మండలం మీనవోలు గ్రామంలో గత అక్టోబర్ నెలలో షర్మిలక్క నిరుద్యోగ నిరాహార దీక్ష కు వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిన పాస్టర్ శ్యామ్ కుమార్ నీ వైయస్సార్ తెలంగాణ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ దంతమల కిషోర్ కుమార్ kkd మీనవోలు వచ్చి వాళ్ల కుటుంబాన్ని పరామర్శించి గతంలో 20 వేల రూపాయలు సహాయం చేయడం జరిగింది అలాగే ఈ రోజు 100 కేజీలు బియ్యం 10 కేజీలు కందిపప్పు ఐదు కేజీలు పంచదార ఇచ్చి మరియు వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకోవటం జరిగింది. అలాగే వైయస్సార్ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ముందుకొచ్చి ఆదుకుంటానని తెలపడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూవైఎస్ఆర్ పార్టీ పుట్టిన విద్యార్థుల కోసం రైతు కోసం నిరుద్యోగ సమస్య పోరాడే పార్టీని రైతు పక్షాన అండగా ఉండి పార్టీని అన్ని విషయాల్లో ఇబ్బందులు వచ్చినాా నా దృష్టికి స్పందింంచి వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ నాయకులు షేక్ ఇస్మాయిల్ మరియు రాజేష్ సురేష్ సోషల్ మీడియా సౌరీలు. పాల్గొన్నారు.