సీఎం సహాయనిది చెక్కులు లబ్దిదారులకు అందించిన ఎమ్మెల్యే డా.సంజయ్
Published: Monday October 11, 2021
జగిత్యాల, అక్టోబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండల రామాజిపేట్ గ్రామానికి చెందిన ఎస్ భూమయ్య కి 60,000/- రూపాయలు, డి గంగిరెడ్డికి 19,500/- రూపాయల విలువగల సీఎం సహాయనిది చెక్కులు మంజూరు కాగా ఆదివారం లబ్దిదారులకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అందజేసినారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అశ్విని జాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు కొల శ్రీనివాస్, మండల పారీ అధికార ప్రతినిధి హరిశ్ రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు బెతి మల్లారెడ్డి, నాయకులు కొల రాజు, ఏనుగంటి రవి, సుర విజయ్, లక్ష్మిపతి రావు, భరత్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: