రెండు జిల్లాల స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించిన సీఐ మురళి లైన్స్ క్లబ్ చైర్మన్

Published: Tuesday May 31, 2022

మల్లాది వాసు మధిర మే 31 ప్రజా పాలనప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రారంభమైన క్రికెట్ టోర్నమెంట్.
మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు జిల్లాల స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం. ఈ పోటీలను ప్రారంభించిన మధిర సిఐ మురళి లైన్స్ క్లబ్ చైర్మన్ మల్లాది వాసు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని శరీర దృఢత్వాన్ని పెంపొందిస్తాయని మధిర సిఐ ఓ. మురళి లైన్స్ క్లబ్ చైర్మన్ మల్లాది వాసు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ ఫ్రెండ్స్ యూత్ నిర్వాహకులు పాల్గొన్నారు.