శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయములో ప్రత్యేక పూజా కార్యక్రమం
Published: Friday February 12, 2021
మధిర, ఫిబ్రవరి 11, ప్రజాపాలన: శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయము నందు హోమ పూజ గుమ్మడికాయతో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని మౌని అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు భైరవభట్ల మధు అయ్యర్ గారిచే పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగినది ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు చలవాది శ్రీనివాసరావు గారు దేవిశెట్టి రంగా గారు భక్తులు పాల్గొన్నారు
Share this on your social network: