పంట మార్పిడి పై అవగాహన కార్యక్రమం

Published: Thursday December 02, 2021

కోరుట్ల, డిసెంబర్ 01 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలో వ్యవసాయ అధికారిని మమత రైతులకు పంటల మార్పిడి పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసంగిలో ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వనతడుపుల అంజయ్య, గ్రామ కార్యదర్శి, రైతులు పాల్గొన్నారు.