ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 3ప్రజాపాలన ప్రతినిధి *సంక్రాంతి క్రీడోత్సవాలను విజయవంతం చేయండి* *SFI

Published: Wednesday January 04, 2023


 ఎస్ఎఫ్ఐ   డివైఎఫ్ఐ   పిఎన్ఎమ్,  ఐద్వా కూడా ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని క్రీడలు నిర్వహిస్తున్నామని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఐద్వా ,  రంగారెడ్డి జిల్లా కార్యదర్శిలు అన్నారు. ఈ క్రీడలలో వాలీబాల్ టగ్ ఆఫ్ వార్ రంగోలి నిర్వహిస్తున్నామని వారు అన్నారు

 *వాలీ బాల్ కు ఎంట్రీ ఫీజు రూ.1,000.*
*మొదటి బహుమతి గా రూ. 22,222  ,  రెండవ బహుమతి గా రూ.11,111*

 *టగ్ ఆఫ్ వార్ ఎంట్రీ ఫీజు రూ.200*
*మొదటి బహుమతి గా రూ . 5,000/-  రెండవ బహుమతి గా రూ.3,000/-*


 *ముగ్గుల పోటీలు ఎంట్రీ ఫీజు రూ.100.*
*మొదటి బహుమతి గా రూ . 5,000/-  రెండవ బహుమతి గా రూ.3,000/- తృతీయ బహుమతి గా రూ.2,000/-*

 

అన్ని వారు అన్నారు. క్రీడాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం 9701883081 , 9948179455 , 9949144062 , 8712138601
ఈ క్రీడోత్సవాలను ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యువత విజయవంతం చేయాలని అన్నారు .
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి శంకర్ జిల్లా ఉపాధ్యక్షులు మస్కు చరణ్ , నాయకులు తరంగ్ , లక్ష్మణ్ ,  డివైఎఫ్ఐ  రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జగన్ , జిల్లా ఉపాధ్యక్షుడు జంగయ్య ,  ఐద్వా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు విజయ , నాయకులు ఉమా ,ఇందిరా , వి వి ఎస్  నాయకులు విజ్ఞేష్  తదితరులు పాల్గొన్నారు.