మిగిలిపోయిన ఆహారం పేదలకు పంపిణీ
Published: Thursday April 28, 2022
మధిర ఏప్రిల్ 27 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు ఆదరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధిరలో మక్కెన నాగేశ్వరరావు గారికి ఇంట్లో చిన్న కార్యక్రమంలో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి పేదలకు నిరాశ్రయులకు అందించడం జరిగింది. గమనిక. మధిర పరిసర ప్రాంతాలలో ఏదైనా ఫంక్షన్ లో ఆహారం మిగిలిపోతే మాకు సంప్రదించండి. మధిర రెస్క్యూ టీం ఆదరణ ఫౌండేషన్ 9963115303 నిస్సి హరిణి వారు తెలపగలరు
Share this on your social network: