మండలంలో మొదలైన ఏరువాక
Published: Wednesday June 15, 2022
బోనకల్, జూన్ 14 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలో
సోమవారం సాయంత్రం మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం రైతుల లో ఆనందోత్సవం నెలకొంది. వర్షం కురవడంతో పలు గ్రామాల్లోని రైతన్నలు తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే సిద్ధం చేసుకున్న తమ వ్యవసాయ భూముల్లో పత్తి విత్తనాలు నాటడం మొదలు పెట్టారు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత లో ఉండటం ప్రజలు ఈ భారీ వర్షానికి ఉపశమనం పొందారు. వ్యవసాయ పనులు ప్రారంభం సందర్భంగా రైతులు రైతు కూలీలు బిజీబిజీగా తమ పనుల్లో నిమగ్నం అవటంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ పనులలో విత్తనాలు వేయడం మొదలుపెట్టారు.
Share this on your social network: