బాధిత కుటుంబాలను పరామర్శించిన వరుణ్ కుమార్

Published: Monday January 24, 2022

సారంగాపూర్, జనవరి 23 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన రాచకొండ గంగవ్వ ఇటీవల గుండెపోటుతో మరణించగా ఆదివారం రోజున సారంగాపూర్ బీజేపీ మండల అధ్యక్షుడు జిల్లా దిశ కమిటీ సభ్యుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 3 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఆయన వెంట కంచర్ల నరేష్ అంజి బీజేపీ కార్యకర్తలు ఉన్నారు.