గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు మధిరఆగస్టు 31 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపా

Published: Thursday September 01, 2022
పురస్కరించుకొని ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గణేష్ మండపం వద్ద ఐదు రోజులపాటు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
 
 
 
Attachments area