కోరుట్ల, మెట్ పల్లి పట్టణాల సమగ్ర అభివృద్ధిపై సమీక్షా సమావేశం
Published: Friday May 20, 2022
కోరుట్ల, మే 19 (ప్రజాపాలన ప్రతినిధి):
మెట్ పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఓఎస్డీ మహేందర్ రెడ్డి మరియు పబ్లిక్ హెల్త్ ఈఎన్సి శ్రీధర్ తో కోరుట్ల మరియు మెట్ పల్లి పట్టణాల సమగ్ర అభివృద్ధిపై సమీక్షా సమావేశం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రెండు మున్సిపాలిటీల మున్సిపల్ ఛైర్పర్సన్ లతో పాటు, అధికారులు పాల్గొన్నారు.
Share this on your social network: