వీఆర్ఏలు తాసిల్దార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు

Published: Friday September 09, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 8 ప్రజాపాలన ప్రతినిధి.వి ఆర్  ఏ జె సి పిలుపు మేరకు 46వ రోజు నిరవధిక సమ్మె కొనసాగిచడం జరిగింది ఇట్టి కారిక్రమములో  భాగంగా ఇబ్రహీంపట్నం మండల్ వి ఆర్ ఏ లు ఇబ్రహీంపట్నం తహసీల్దార్ రామ్ మోహన్ కి పెన్ డవున్ చేయాలనీ కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా విలేకరుల సమావేశం వీరేశం మాట్లాడుతూ మాపై  దయవుంచి వీఆర్ఏలకు తగు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు పాల్గొన్నారు.