మధిర ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ దేవదానంకు ప్రజా సౌకర్యార్థం బస్సుల కొరకు వినతి పత్రం

Published: Tuesday January 11, 2022

మధిర జనవరి 10 ప్రజాపాలన ప్రతినిధి : మదిర సేవా సమితి, మరియు భూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు వివిధ గ్రామాలనుండి రాకపోకలకు బస్సులుసౌకర్యం కొరకు విజ్ఞప్తి చేస్తూ, వినతి పత్రం అందజేసినారు వారు సానుకూలంగా స్పందిస్తూ నా పరిధిలో ఉన్న గ్రామాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తానని విజయవాడ నుండి  రాత్రి ఎనిమిది గంటలకు బస్సు నడుపుతామని తెలిపారు. మరియు కృష్ణా జిల్లాకు అదనపు బస్సులు వెళ్లి రావటం కొరకు బస్సులు వివిధ సమయాలలో సౌకర్యం కొరకు రీజనల్ మేనేజర్ కి తెలియజేసి వారి అనుమతితో బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ వీలైనంత త్వరగా బస్సు సౌకర్యం కల్పించాలని సేవా సమితి అధ్యక్షులు పల్లపోతు ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల కాశీ విశ్వేశ్వర రావు, పబ్లిక్ రిలేషన్ చైర్మన్ షేక్ జహంగీర్, మండల ఆర్యవైశ్య అధ్యక్షులు దాచేపల్లి ముత్యాలు భూమి పౌండేషన్ యువత చుంచు తరుణ్ పాల్గొన్నార