ప్రెస్ క్లబ్ లో 'కవిత్వం' పుస్తకం ఆవిష్కరణ

Published: Monday October 17, 2022
కరీంనగర్ అక్టోబర్ 16 ప్రజాపాలన: కరీంనగర్ పట్టణం లోని పిల్మ్ క్లబ్ ఆడిటోరియం లో ఈరోజు కవి అన్నవరం దేవేందర్ రచించిన కవిత్వం అనే పుస్తకం ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆవిష్కరిం చారు ఈ కార్యక్రమం లో కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యామ్ లాల్ ప్రసాద్ పాలుగొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు కవులు రచనలు వారికి సమాజం మీద ఉన్న బాధ్యతను గుర్తుచేసారు , వారు రాసే కవిత్వాలతో రచనలతో సమాజం లో ప్రజలను చైతన్యపరుస్తుంది అని అన్నారు. entho మంది కవులు కలకారులకు నిలయంగా కరీంనగర్ ఉందనీ ఆయన అన్నారు ఈ కార్యక్రమమో లో ఎంతో మంది కవులు రచయితలు కాంచనపల్లి గోవర్దన్ అన్నవరం శ్రీనివాస్ , రాజేశ్వరి తదితరులు పాలగొన్నారు