దిశా దినకర్మకు హాజరైన బి ఆర్ ఎస్ నాయకులు మధిర
Published: Thursday December 29, 2022
డిసెంబర్ 28 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు సుందరయ్య నగర్లో బి ఆర్ ఎస్ నాయకులు మోడీ తోక జయకర్ ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు దిశా దశ కర్మ పాల్గొని సాదం వెంకటేశ్వరరావు ఎస్వీఆర్ తల్లి దశ దిశ ఖర్మ కు హాజరై వారి చిత్రపటానికి పూలమాల తో నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మొండితోక జయాకర్ , ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు సుబ్బారావు చిన్న వెంకటేశ్వర్లు పలువురు నాయకులు పాల్గొన్నారు
Share this on your social network: