రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో ను సవరించాలి
Published: Wednesday January 12, 2022
ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 11 ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం 317 జీఓ ను సవరించి స్థానికత ద్వారానే బదిలీ లు చేపట్టాలని కోరుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని అంబెడ్కర్ ఛౌరస్థలో సోదరుడు గొప్పగళ్ళ ప్రతాప్ చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా టి.పి.సి.సి కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్ మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు గుడ్ల అర్జున్, ప్రశాంత్, సైదులు, నంద కిశోర్ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: