అవార్డుల ప్రదానం అభినందనీయంచితారు నాగేశ్వరావు, గోండేల ముత్తయ్య

Published: Tuesday May 17, 2022

మధిర మే 16 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు మధిర బంజారా కాలనీలో శ్రీ పద్మావతి వెంకటేశ్వర కల్యాణ మండపం లో జరిగిన శ్రీ రామభక్త సీతయ్య కళా పరిషత్ ఆధ్వర్యంలో కోవిడ్ -19 కోవిడ్ వారియర్స్ గా స్థానిక మధిర మున్సిపల్ సిబ్బందికి మరియు మధిర ప్రభుత్వహాస్పిటల్ సిబ్బందికి పిహెచ్సి మాటూరు పేట  పిహెచ్సి దెందుకూరు వైద్యులు మరియు పారామెడికల్ సిబ్బంది కి ప్రముఖులు మరియు నిర్వహణ కమిటీ ఐన పుతుంబాక బాబ్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ చితారు నాగేశ్వరావు ప్రముఖ వ్యాపార వేత్త గుండెల ముత్తయ్య  కళ్యాణ్ మండపం నిర్వహణ కమిటీ పెద్దలు కటకం  నర్సింహా రావు నాగిరెడ్డి  విశ్రాంత ఎంపీడీఓ సామాజిక సేవకులు  మాధవరపు  నాగేశ్వరరావు చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు కురిచేటి సత్య నారాయణ సంస్థ సభ్యులు మరోని భాయ్ సోని దినకరణ్  యుగ్మలీ డైరెక్టర్ నీలమేఘశ్యామ్ చేతులు మీదుగా ప్రతి ఒక్కరికి శాలువా సేవా రత్నం పేరుతో  ప్రశంసా పత్రం షీల్డ్ బహుకరించి ఘనంగా సత్కరించారు.ఇలాంటి సేవలు గుర్తించి మమ్ములను  అవార్డుకు ఎంపిక చేసి  ఘనంగా అవార్డులు ప్రధాన ము చేసిన సంస్థ నిర్వాహకులకు అవార్డు గ్రహీతలు అభినందనలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ నుండి డా. శశి ధర్ ఆయుష్ డాక్టర్ పాతూరు శ్రీనివాస్ రావు పిహెచ్ఎన్ గోళీ రమ దేవి హెచ్ఇఒ లు గోవింద్ సెరత్  ఆరోగ్య పరి వేక్ష కులు  వి భాస్కర్ రావు ఆర్ సుబ్బలక్ష్మి మరియ రాణి బి కౌ సల్యా లంకా కొండయ్య  ఎఎన్ఎమ్ లు  ఇతర పారా మెడికల్ సిబ్బంది తో పాటు మున్సిపల్ సిబ్బంది మేస్త్రి నాగేంద్ర ఉద్ధoడు మొదలగు వారు వివిధ ప్రాంతాలు నుండి వచ్చిన విశిష్ట కళాకారులు పాల్గొన్నారు. ముందు గా కార్యక్రమం నాకు హాజరు ఐన ప్రజా ప్రతి నిధులు ను ఘనంగా సన్మానం చేసి నారు. అదే విధంగా సంస్థ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి  పెద్ద లు చేతులు మీద గా సావనీర్ బుక్ లెట్ ఆవిష్కరణ చేసి నారు అనంతరం సంస్థ కళా కారులు చే  వివిధ సాంస్కృతిక కార్యక్రమం లు జరిగినవి.