అయ్యప్పస్వామి మహా పడిపూజ నిర్వహించారు
Published: Friday December 03, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 2 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రాయపోల్ గ్రామంలో వెంకట్ రెడ్డి గురు స్వామి 18వ అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి, చందర్ నాయర్ గురు స్వామి, ఈ కార్యక్రమంలో రాయపోల్ స్వాములు శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ గౌడ్, నాయకులు మూర్తి జంగారెడ్డి. ఆర్కే ప్రవీణ్, ఎం ఎన్ ఆర్ యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, వివిధ గ్రామాల అయ్యప్ప స్వాములు, గ్రామ ప్రజలు, బంధు మిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Share this on your social network: